మహిళ దారుణ హత్య.. ముక్కులుగా చేసి ఫ్రిజ్లో దాచిన ఇంటి ఓనర్
ఆరు రోజుల క్రితం హైదరాబాద్ చాదర్ఘాట్లో లభ్యమైన మెుండెం లేని తల లభ్యమైన కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఎర్రం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుండాగ.. ఆమె అద్దెకు ఉండే ఇంటి ఓనరే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై ఆమె శరీరారన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాయగా.. కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
hyderabadTimesXP TeluguUpdated: 24 May 2023, 6:14 pm