అర్ధరాత్రి ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. వేగంగా కారు నడిపి ఒకరి ప్రాణాలు బలితీసుకోగా.. మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని సుభాష్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
hyderabadTimesXP TeluguUpdated: 4 May 2023, 9:46 am