హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్పేట్లో యువకుడు రాజేష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ చివరిసారిగా ఆమెతో వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. రాజేష్కు ఆమెకు మధ్య సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
hyderabad|TimesXP Telugu|Updated: 30 May 2023, 10:44 pm