గుడికి వచ్చే యువతిని ట్రాప్ చేసి.. ప్రాణం తీసిన పూజారి
1713 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
Hyderabad: గుడికి వచ్చే యువతితో పరిచయం పెంచుకొని, ఆమెను ట్రాప్ చేసి.. చివరికి అతి దారుణంగా చంపేశాడు ఓ అర్చకుడు. హైదరాబాద్లోని సరూర్నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలు అప్సరతో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను వదిలించుకునేందుకు దారుణానికి ఒడిగట్టాడు. అప్సరను చంపి ఆమె మృతదేహాన్ని మ్యాన్హోల్లో పడేశాడు.
hyderabadTimesXP TeluguUpdated: 9 Jun 2023, 6:45 pm