నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. నకిలీ ముఠాల పని పట్టేందుకు గాను ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
hyderabadTimesXP TeluguUpdated: 23 May 2023, 4:09 pm