రైల్వే ప్లాట్ఫామ్పై విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఓ ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడింది. కదులుతున్న ట్రైన్ నుంచి జారి ప్రయాణికురాలు కిందపడిపోగా.. చాకచక్యంగా వ్యవహరించిన మహిళా కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు. ఆమె అక్కడ లేకపోతే ఆ ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయేదే. ఈ ఘటన హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది.
hyderabad|TimesXP Telugu|Updated: 31 May 2023, 5:48 pm