హైదరాబాద్లో 2 వేల రూపాయల నోట్ల కష్టాలు వెంటాడుతున్నాయి. ఎంతో కొంత దాచుకున్న సామాన్యులకు 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ తిప్పలు తెచ్చిపెట్టింది. ఆర్బీఐ ప్రకటన చేయగానే.. అంతో ఇంతో దాచుకున్న సామాన్యుల్లో గుబులు ప్రారంభమైంది. దీంతో.. బ్యాంకులు, డిపాజిట్ మిషన్లకు పరుగులు పెడుతున్నారు. అయితే.. పెట్రోల్ బంకుల్లో కూడా మార్చుకోవచ్చని తెలియటంతో.. అక్కడికి వెళ్లిన వాహనదారులకు నిరాశే ఎదురవుతోంది
hyderabadTimesXP TeluguUpdated: 26 May 2023, 9:12 pm