చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ: రేవంత్రెడ్డి
1124 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువ సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. అయితే.. ఇందులో భాగంగా.. యువ మహిళా సాధికారత కూడా ఒక అంశంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. 18 ఏళ్లు నిండి.. చదువుకునే పేద అమ్మాయికి ఉచితంగా స్కూటీ ఇవ్వనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
hyderabadTimesXP TeluguUpdated: 8 May 2023, 8:19 pm