మసాజ్ సెంటర్ పేరుతో పాడు పనులు.. గన్మెన్ను పంపించి గుట్టు రట్టు చేసిన డీసీపీ
7995 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిమసాజ్ సెంటర్ పేరుతో పాడు పనులు చేస్తున్నారు. షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్.. గన గన్మెన్ను కస్టమర్ మాదిరిగా పంపించి, గుట్టు రట్టు చేయించారు. పోలీసులు ఆ మసాజ్ సెంటర్పై దాడి చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మసాజ్ సెంటర్ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.