గత వారం విడుదలైన ఇంటర్ ఫలితాలపై రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకుతోన్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నారాయణగూడ ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
hyderabadTimesXP TeluguUpdated: 20 Dec 2021, 4:33 pm