అమెరికాలోని టెక్సాస్లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి మృతి చెందింది. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె.. ఐశ్వర్య కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
hyderabadTimesXP TeluguUpdated: 8 May 2023, 11:09 am