తెలంగాణకు అతి త్వరలోనే మరో వందే భారత్ రైలు రానుంది. ఇప్పటికే రెండు ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి నడుస్తుండగా.. మరో వందే భారత్ ట్రైన్ను నడపాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. నాగ్పుర్- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ను నడిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి కేవలం 6 గంటల 30 నిమిషాల్లోనే నాగ్పూర్ చేరుకోవచ్చు.
hyderabadTimesXP TeluguUpdated: 24 May 2023, 10:27 pm