పాదాల మీద నడిచేదే పాదయాత్ర.. షర్మిలను ట్రోల్ చేసిన రేవంత్
భట్టి విక్రమార్క ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా పాదయాత్ర చేస్తున్నారని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో ఖమ్మంలో భారీస్థాయిలో మీటింగ్ పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా పాదాల మీద నడిచేదే పాదయాత్ర అంటూ వైఎస్ షర్మిలను రేవంత్ రెడ్డి ట్రోల్ చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 19 Jun 2023, 3:54 pm