పాదాల మీద నడిచేదే పాదయాత్ర.. షర్మిలను ట్రోల్ చేసిన రేవంత్
1133 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
భట్టి విక్రమార్క ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా పాదయాత్ర చేస్తున్నారని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో ఖమ్మంలో భారీస్థాయిలో మీటింగ్ పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా పాదాల మీద నడిచేదే పాదయాత్ర అంటూ వైఎస్ షర్మిలను రేవంత్ రెడ్డి ట్రోల్ చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 19 Jun 2023, 3:54 pm