సంచలనం సృష్టించిన హయత్నగర్ రాజేశ్ - టీచర్ ఎపిసోడ్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. రాజేశ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. ఎడాదిన్నర క్రితం మిస్డ్ కాల్ ద్వారా రాజేశ్కు టీచర్ పరిచయమైందని.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి షికార్లు చేశారని తెలిపారు.
hyderabad|TimesXP Telugu|Updated: 31 May 2023, 12:51 pm