'తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ' మాది.. రేవంత్కు షర్మిల కౌంటర్
వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తెలంగాణలో రాజకీయం చేయ్యెద్దని చెప్పటానికి రేవంత్ ఎవరని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తనదేనని చెప్పారు.
hyderabadTimesXP TeluguUpdated: 24 May 2023, 3:10 pm