తాము అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలను కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ మంచి పథకమే కానీ కేసీఆర్ కుటుంబానికి ఆసరాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని.. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరేనని అన్నారు.
karimnagarTimesXP TeluguUpdated: 18 Jun 2023, 3:59 pm