పదేళ్ల తర్వాత సౌదీ నుంచి వచ్చిన తండ్రి.. అంతలోనే ఊహించని విషాదం
జగిత్యాల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి గల్ఫ్ వెళ్లగా.. పదేళ్ల తర్వాత సోమవారమే తిరిగి వచ్చాడు. కొడుకుని చూసిన ఆనందం గంటల్లోనే ఆవిరి కావటంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోధించాడు.
karimnagarTimesXP TeluguUpdated: 9 May 2023, 2:47 pm