అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయి: అడ్లూరి లక్ష్మణ్
ధర్మపురి ఎన్నికల ఫలితాల వివాదం క్లైమాక్స్కు చేరుకుంది. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూం తాళాలను పగులగొట్టారు. అనంతరం కౌంటింగ్కు సంబంధించిన రికార్డులను హైకోర్టుకు తరలించారు. అయితే.. స్ట్రాంగ్ రూంలో నాలుగు బాక్సులకు మినహా మిగతా వాటికి తాళాలు లేవని.. అధికారుల చర్యలు అనుమానం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
karimnagarTimesXP TeluguUpdated: 24 Apr 2023, 11:46 am