షాకింగ్ వీడియో.. కరెంట్ షాక్తో భార్యభర్తలిద్దరు మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్గడ్డ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉదయం పూట ఇంట్లో మోటార్ ద్వారా నీళ్లు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో.. అదే సమయంలో ఇనుప తీగతో కట్టిన దండెంను పట్టుకోగా.. వివాహితకు షాక్ తగిలింది. దీంతో.. ఒక్కసారిగా కుప్పకూలటంతో.. కాపాడేందుకు పరుగెత్తుకుంటూ వచ్చిన భర్తకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా వీడియో బయటకు వచ్చింది.karimnagarTimesXP TeluguUpdated: 21 Apr 2023, 2:53 pm