ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. ట్రాక్టర్ కింద పడి రైతు మృతి
1056 views
కరీంనగర్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కరీంనగర్ జిల్లా పచ్చనూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం అమ్మేందుకు ఐకేపీ సెంటర్కు వచ్చిన ఓ రైతు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున ట్రాక్టర్ రైతు పైనుంచి వెళ్లటంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పాయాడు.
karimnagar|TimesXP Telugu|Updated: 27 May 2023, 3:25 pm