ప్రతిపక్షాల మాటలకు ఆగం కావొద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. సోమవారం (మే 8) బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
karimnagarTimesXP TeluguUpdated: 8 May 2023, 10:58 pm