తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. హన్మాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
karimnagarTimesXP TeluguUpdated: 10 May 2023, 4:35 pm