'తప్పు చేస్తే ఎవ్వరినైనా వదిలేది లేదు'.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు యువతి వార్నింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదం మరోసారి తెర మీదికి వచ్చింది. దుర్గం చిన్నయ్యకు ఆరిజన్ డెయిరీ ఫాం నిర్వహాకులకు మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు తమ ఫిర్యాదును తీసుకొవట్లేదంటూ నిర్వాహకురాలు నేరుగా ఢిల్లీలోని నేషనల్ వుమెన్స్ కమిషన్లో ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. చాలా రోజులుగా వేధిస్తున్నాడని.. ఆయన అనుచరులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది.karimnagarTimesXP TeluguUpdated: 29 May 2023, 7:16 pm