ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. జవాన్ మృతి, సిరిసిల్లలో విషాదం
1112 views
కరీంనగర్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
జమ్మూకశ్మీర్లో నిన్న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో.. రాజన్న సిరిసిల్లకు చెందిన జవాన్ ప్రాణాలు వదిలాడు. బోయిన్పల్లి మండలం మల్కాపూర్కు చెందిన పబ్బల్ల అనిల్.. గత 11 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. కాగా.. ఆ జవాన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పరామర్శించారు. ఆ కుటుంబ రోదనలతో.. ఎమ్మెల్యే కూడా కంటతటి పెట్టారు.
karimnagarTimesXP TeluguUpdated: 5 May 2023, 5:46 pm