చేనేత మగ్గంపై అద్భుతాలు ఆవిష్కరిస్తోన్న సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్ మరో కళాఖండాన్ని ఆవిష్కరించాడు. జీ20 సదస్సు సందర్భంగా లోగోను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రశంసలు పొందిన హరిప్రసాద్.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించి.. అందరి చేత అభినందనలు అందుకుంటున్నాడు.
karimnagarTimesXP TeluguUpdated: 6 Jun 2023, 8:10 pm