ప్రియురాలని ప్రియుడే అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒకే కంపెనీలో పనిచేస్తున్న సాప్ట్వేర్ ఉద్యోగులు ఐదేళ్లు ప్రేమించుకోగా.. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ప్రియుడు.
karimnagarTimesXP TeluguUpdated: 7 Jun 2023, 3:12 pm