నిండిన చెరువు.. చేపలు పట్టేందుకు గ్రామస్థుల ఐడియా అదిరింది.
ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి చెరువు మత్తడి దూకుతోంది. దీంతో చేపలు చెరువులో నుంచి కొట్టుకొని పోయే అవకాశం ఉండటంతో.. వాటిని తేలిగ్గా పట్టుకోవడం కోసం మత్స్యకారులు ఇలా ఏర్పాట్లు చేశారు.