భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో బొగ్గులోడ్తో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మీతిమీరిన వేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో బస్సు మూడు పల్టీలు కొట్టగా.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
khammamTimesXP TeluguUpdated: 30 Apr 2023, 11:20 am