గాంధీభవన్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సత్కరించారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత తొలిసారిగా ఇవాళ పొంగులేటి గాంధీభవన్ కు వచ్చారు. ఆయన వెంట పలువురు నేతలు కూడా ఉన్నారు. అయితే ఈ నెలలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.