'అమరరాజా' తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్
మహబూబ్నగర్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
అమరరాజా కంపెనీ తెలంగాణకు గర్వకారణమని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో దాదాపు 270 ఎకరాల్లో నిర్మిస్తోన్న అమర రాజా బ్యాటరీస్ మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కు ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. అమర రాజా గ్రూప్ ఏకంగా రూ.9500 కోట్లు పెట్టుబడితో ఈ ప్లాంటు నిర్మిస్తోంది.