కేటీఆర్ ప్రారంభించిన జంగల్ సఫారీ ప్రాంతంలోనే చిరుత సంచారం
మహబూబ్నగర్ జిల్లా అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఓ చిరుత పులి సంచరించింది. అయితే.. కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ నుంచి ఫతేపూర్ మధ్యలో విస్తరించిన అటవీ ప్రాంతంలో ఇటీవలే ఆధునీకరించి ప్రారంభించిన గోల్ బంగ్లా వద్ద చిరుత సంచరించింది. గలో బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన మూమెంట్ ట్రాప్ కెమెరాలకు చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు చిరుత పులి.. గోల్ బంగ్లా వద్ద సేద తీరింది.
mahabubnagarTimesXP TeluguUpdated: 3 Jun 2023, 10:50 pm