ఈర్ష్య, ద్వేషాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇబ్బందులు పెడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణను వ్యతిరేకించడం సరికాదన్నారు.
nalgonda|TimesXP Telugu|Updated: 30 May 2023, 4:41 pm