ఆ రిజల్ట్ తర్వాత కూడా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదు: మండలి ఛైర్మన్ గుత్తా
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బంఫర్ విక్టరీ సాధిస్తుందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో ఆదరణ లేదని.. హ్యాట్రిక్ విజయం తమ పార్టీదేనని అన్నారు.
nalgondaTimesXP TeluguUpdated: 16 May 2023, 2:02 pm