సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లిలో చేపల కోసం గ్రామస్థులు, మత్స్యకారుల మధ్య గొడవ జరిగింది. వలలో ఉన్న చేపలు లాక్కునేందుకు చెరువులోనే ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మత్స్యకారుల ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
nalgonda|TimesXP Telugu|Updated: 30 May 2023, 4:46 pm