రూ.2 వేల నోట్ల ఉపసంహరణ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం: గుత్తా
1046 views
నల్గొండ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ కేంద్రం అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారే నోట్లను తీసుకొచ్చి తిరిగే వారే రద్దు చేయటం తుగ్లక్ పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు.
nalgondaTimesXP TeluguUpdated: 21 May 2023, 4:05 pm