'సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ అందుకే రాలే..'
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గైర్హాజరు కావటంపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ప్రగతి నిరోధకులు తట్టుకోలేకపోతున్నార్నారు. ప్రారంభోత్సవానికి గవర్నర్ రాకపోవటం కూడా అందులో భాగమేనన్నారు. అలాంటి వాళ్లు రాకపోయినా జరిగే నష్టమేమీ లేదన్నారు. దీంతో.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిజ స్వరూపం బయటపడిందని కీలక వ్యాఖ్యలు చేశారు.nalgondaTimesXP TeluguUpdated: 1 May 2023, 5:03 pm