నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని సీవీఆర్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి టీసీఎస్ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేసిన కిరణ్... ఎంఎస్ చేయాలన్న లక్ష్యంతో గతేడాది జులైలో అమెరికా వెళ్లాడు. మిస్సోరి స్టేట్ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు.
nalgondaTimesXP TeluguUpdated: 10 May 2022, 9:31 pm