బస్సులో ‘చిల్లర’ గొడవ.. గరిటెతో కండక్టర్ తల పగులగొట్టాడు
బస్సులో చిల్లర కోసం జరిగిన గొడవ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. చిల్లర వెంటనే ఇవ్వలేదని గరిటెతో తల పగులగొట్టాడు. తలకు తీవ్ర గాయమై, రక్తస్రావమైన కండక్టర్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
nalgondaTimesXP TeluguUpdated: 9 May 2023, 10:44 pm