సాగునీటి దినత్సోవం సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం 'కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి' వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో మెుత్తం 1,16,142 మంది పాలుపంచుకున్నారు. ఈ మేరకు వండర్ బుక్ ప్రతినిధులు మంత్రికి మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు.
nalgondaTimesXP TeluguUpdated: 7 Jun 2023, 5:18 pm