బోధన్ పట్టణంలో కారు ఢీకొని బాలుడు మృతి చెందాడు. ప్రమాదానికి స్థానిక ఎమ్మెల్యే షకీల్ అనుచరుడి కారే కారణమని బంధువులు ఆరోపిస్తు్న్నారు. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే సతీమణి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
nizamabadTimesXP TeluguUpdated: 9 May 2023, 3:12 pm