అమానవీయ ఘటన.. తల్లి శవాన్ని తీసుకెళ్లేందుకు కూతుళ్లు నిరాకరణ
1102 views
నిజామాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూసిన కన్నతల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఇద్దరు కూతుళ్లు ససేమిరా అనడం చర్చనీయాంశమైంది. తల్లి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.1.10లక్షలు తమకిస్తేనే శవాన్ని తీసుకెళ్తామని వారు చెప్పడంతో అందరూ విస్తుపోతున్నారు.
nizamabadTimesXP TeluguUpdated: 8 May 2023, 4:37 pm