రోగి మృతికి కారణమయ్యారంటూ నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్ బంధువులు డాక్టర్పై దాడికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి మృతి చెందాడని హాస్పిటల్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు.
nizamabad|TimesXP Telugu|Updated: 17 May 2023, 4:42 pm