సర్పంచ్ భర్త దారుణ హత్యకు గురైన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ భర్త నర్సాగౌడ్ ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే హత్యకు గురయ్యాడు.ఈ హత్యోదంతం స్థానికంగా కలకం రేపుతోంది.
nizamabad|TimesXP Telugu|Updated: 23 May 2023, 2:49 pm