నార్సింగి శివారులో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండ్రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
siddipetTimesXP TeluguUpdated: 21 May 2023, 1:34 pm