సిద్దిపేట నియోజవర్గంలో ఇటీవల పర్యటించిన మంత్రి హరీశ్ ఓ గ్రామంలోని వ్యక్తితో సరదాగా ముచ్చటించారు. తాను ఏ పాటి పని చేశానో, వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో చెప్పాలని అడిగారు. దానికి బదులిచ్చిన గ్రామస్తుడు నూటికి నూరు మార్కులు వేస్తానని చెప్పాడు.
siddipetTimesXP TeluguUpdated: 2 Jun 2023, 2:44 pm