ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే ప్రాణమే పోయింది
1235 views
సిద్ధిపేట వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటినొప్పులతో ఓ మహిళ ఆసుపత్రిలో చేరగా..పురిట్లోనే మగబిడ్డ చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత కూడా మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.