ధాన్యం కొనుగోళ్లపై మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే: పొన్నం
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో మంత్రి గంగుల అసత్యాలు చెబుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళల్పై బహిరంగ చర్చకు తాను సిద్ధమని.. ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. మంత్రి గంగుల చర్చకు రావాలని సవాల్ విసిరారు.