వర్ధన్నపేట హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత
1013 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అడిషనల్ కలెక్టర్ శ్రీ వాస్తవ్ ఎంజీఎంకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.