ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన ఆయన కూతురు తుల్జాభవాని
1110 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఎమ్మెల్యేకు తన కూతురికి మధ్య భూమి వివాదం కొనసాగుతుండగా.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసు పెట్టింది. అయితే.. ఇప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్లోనో, కోర్టులోనో కాదు.. ప్రజాక్షేత్రంలోనే తండ్రిని నిలదీసింది. ఆస్తి పత్రాల్లో సంతకం తనది కాదని.. అది ఎవరు పెట్టారంటూ రోడ్డు మీదే నిలబెట్టి ప్రశ్నించింది.
warangalTimesXP TeluguUpdated: 19 Jun 2023, 11:36 pm